Thursday, 22 March 2018

ఓ మనిషి

                           ఓ మనిషి
నీరు నీశరీరంలో మూడు వంతులు నిండివుంది
నీటికి చాలా ప్రాధాన్యత వుంది ప్రాణికోటి అంతా నీటిపై ఆధారపడివుంది
నీళ్ళు అన్నవి పంచభూతాల్లొ ఒకటి గా వున్నాయి
నీలో పంచభూతాలు ఇమిడి వున్నాయి
నీలా ఏజీవీ ఈనీటిని కలుషితం చేయలేదు
నీ మనుగడ కోసం ప్రకృతిని పాడు చెస్తున్నావు దీనికి మూల్యం తప్పదు
నీ అవసరాలకు మించి అన్నిటి నీ వాడి వృధా చెస్తున్నావు
నీ ఆగడాలకు సముద్రం నీరు కలుషితమై అందులో                              . జీవరాసులు అంతరించిపొయెలా చెసావు
నీవే నీటిని కొని తాగే దుస్థితి కి తెచ్చావు
నీనేలపై నీటిని మాయంచేసి చద్రునిపై నీటి ని వెతుకు   .....       తున్నావు
నీవు ఇకనైనా కళ్ళు తెరు ఏ ప్రళయమొ దానంతట రాదు                                       ఆ పరిస్థితి నీవే కల్పిస్తున్నావు

No comments:

Post a Comment