ప్రతి వ్యక్తిని, ప్రతి జాతిని ఘనతరం చెయ్యడానికి మూడు విషయాలు ముఖ్యంగా అవసరం
అవి:
1. సౌజన్యానికున్న శక్తులపట్ల దృఢవిశ్వాసం.
2. అసూయ,అనుమానాలు లేకపోవడం.
3. తాము మంచిగా ఉండి ఇతరులకు మంచి చెయ్యాలని ప్రయత్నించేవారికి సాయపడటం.
-స్వామి వివేకానంద
అవి:
1. సౌజన్యానికున్న శక్తులపట్ల దృఢవిశ్వాసం.
2. అసూయ,అనుమానాలు లేకపోవడం.
3. తాము మంచిగా ఉండి ఇతరులకు మంచి చెయ్యాలని ప్రయత్నించేవారికి సాయపడటం.
-స్వామి వివేకానంద
No comments:
Post a Comment