Thursday, 15 November 2018

ఈ ప్రపంచానికి అందరూ సందేశాన్ని ఇస్తున్నారు పాటించెవారు ఎవరు
ఈ సందెశాలు చెప్పెవారు నిజంగా ఎంతమంది అర్హులు
ఒక రచయిత (యండమూరి)ఒక మెజీషియన్ (పఠ్టాబి) వాళ్ళ వృత్తిలో కొద్దిగా ముందంజలో ఉన్నంతమాత్రాన ఈ పొటీపడి మరీ ప్రజలకు తమ సొల్లు పంచుతున్నారు వీళ్ళ నిజీవితాలలొకి తొంగిచూస్తే వీళకన్నా చాలా సామాన్యుడు ఎంతో నయం ఈ అవివేకులను, మూర్ఖులను ఎవరు మారుస్తారొ డబ్బు సంపాదించె ఈజీ మార్గం వెతుక్కున్నారు  

No comments:

Post a Comment